Author: palnadu_news
జూన్ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్!
జూన్ నెలలో బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఈ నెలలో బ్యాంకులు ఏకంగా 11 రోజులు మూతపడనున్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు, పలు ప్రాంతీయ పండుగల కారణంగా ఈ సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా, జూన్ 26న మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్,…
పల్నాడు జిల్లాలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, *రెవెన్యూ క్లినిక్*
పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కలెక్టరేట్తో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో *’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’* నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్…
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనీ పోతుందా?
QR Code Scan చేస్తే Money పోతుందా? – పూర్తి వివరణ ఈ రోజుల్లో: PhonePe Google Pay Paytm BHIM UPI వంటి UPI Apps దాదాపు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. కానీ: “QR Code Scan చేస్తే డబ్బులు…
జాతీయ రహదారులపై అక్రమ కట్టడాలు తొలగించండి
నరసరావుపేట: జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావుతో…
పెట్రోల్ బ్యాంకుల్లో ఉండవలసిన సదుపాయాలు వాటి వివరణ
*పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా …* *వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా …* *టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా …* *ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా …* *పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా …* *పెట్రోల్,…
నరసరావుపేట పట్టణంలో మహిళల ర్యాలీ
2029 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి మహిళలకు 33% సీట్లు ప్రకటించిన మంత్రి Nara Lokesh కు ధన్యవాదాలు తెలుపుతూ నరసరావుపేట పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.…
రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల.
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల..! రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్న ముగ్గురు సభ్యులు. ఈ విడతలో, షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.?…
పట్టాదారు పాస్బుక్ల పంపిణీ తదితర అంశాలపైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్
భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.రీ సర్వే, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ తదితర అంశాలపైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ గారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే…
సోషల్ మీడియా పోస్ట్ల వల్ల కేసు పడుతుందా? పూర్తి వివరణ
⚖️ సోషల్ మీడియా పోస్ట్ల వల్ల కేసు పడుతుందా? – పూర్తి వివరణ. ఈ రోజుల్లో: 👉 Facebook 👉 Instagram 👉 WhatsApp 👉 YouTube 👉 Twitter (X) వంటి social media platformsను అందరూ ఉపయోగిస్తున్నారు. కానీ:…
పల్నాడు సర్కిల్ విద్యుత్ సమస్యల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్
పల్నాడు సర్కిల్ విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు సంప్రదించవలసిన సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్స్.











