Author: palnadu_news
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
సేవాతీర్థ్లో ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్ – తమిళనాడు సీఎం అయ్యాక తొలిసారి ప్రధానిని కలిసిన విజయ్.
తల్లికి వందనం.. రూ.13,000 రావాలంటే ఇలా చేయండి!
AP: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం కింద విద్యార్థికి రూ.13వేల చొప్పున నగదును తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.గతేడాది ఆధార్ లింక్ కాకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్కు దూరమయ్యారు.అలాంటి ఇబ్బందులు రిపీట్ కాకుండా…
Palnadu MLAs జోనల్ మీటింగ్
ఈ రోజు గుంటూరు నందు జోనల్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా జోనల్ కోఆర్డినేటర్ MLC బిటి నాయుడు గారు మరియు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎంపీ గారు ఎమ్మెల్యేలుతో మర్యాదపూర్వకంగా కలవడం కలవడం జరిగింది.




