Category: Palnadu District
Palnadu District Latest News
ప్రజలవద్దకే బ్యాంకులు వెళ్లే వ్యవస్థను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్–రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక చేరిక (Financial Inclusion) విధానాలను వివరించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పర్యటన.
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల పల్నాడు జిల్లా పర్యటన. సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ పోలీస్ బందోబస్తు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు…
అమెరికా న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం – వినుకొండ మండల విద్యార్థిని మృతి
వినుకొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన యువతి మక్కెన ప్రసన్న(27) న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.వారిలో…
సీఎం ప్రశంసలు అందుకున్న పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి అరుదైన ప్రశంసలు లభించాయి. పల్నాడు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో రెండో స్థానంలో నిలవడంపై సీఎం బహిరంగ వేదికపై కలెక్టర్తో పాటు జిల్లా…
పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.
*పల్నాడు జిల్లాలో డిప్యూటేషన్లు రద్దు.**యధా స్థాననానికి అధికారులు బదిలీలు.**చిలకలూరిపేట తహసిల్దార్ గా మొహమ్మద్ హుస్సేన్ తన యధాస్థానం అయిన నరసరావుపేట కు బదిలీ..**నరసరావుపేట తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ చిలకలూరిపేట కు బదిలీ..*
పల్నాడు జిల్లాలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, *రెవెన్యూ క్లినిక్*
పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కలెక్టరేట్తో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో *’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’* నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్…
జాతీయ రహదారులపై అక్రమ కట్టడాలు తొలగించండి
నరసరావుపేట: జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావుతో…
పట్టాదారు పాస్బుక్ల పంపిణీ తదితర అంశాలపైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్
భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.రీ సర్వే, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ తదితర అంశాలపైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ గారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే…
Palnadu MLAs జోనల్ మీటింగ్
ఈ రోజు గుంటూరు నందు జోనల్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా జోనల్ కోఆర్డినేటర్ MLC బిటి నాయుడు గారు మరియు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎంపీ గారు ఎమ్మెల్యేలుతో మర్యాదపూర్వకంగా కలవడం కలవడం జరిగింది.











