Author: palnadu_news
ఏఎన్యూ ఈసీ సభ్యుడిగా నాతాని వెంకటేశ్వర్లు
నరసరావుపేట కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…
మేరికపూడి గ్రామస్తులకు నరసరావుపేట ఆర్టీసీ అధికారుల షాక్
నరసరావుపేట ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి వ్యవహారంలో కీలక పరిణామం రేపటి నుండి నరసరావుపేట నుండి గుంటూరు వెళ్లే బస్సులు మేరికపూడి గ్రామంలోకి వెళ్ళొద్దని నిర్ణయం నరసరావుపేట నుండి మేరికపూడిలోకి వెళ్లకుండా నేరుగా గుంటూరు వెళ్లాలని ఆదేశాలు నరసరావుపేట నుండి…
జులై 31 వరకు స్టాంప్ రైటర్ల పెన్ డవున్ కొనసాగుతుంది
నరసరావుపేట లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్టాంప్ రైటర్ల నిరవధిక పెన్ dwon లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు.పలువురు తమ అభిప్రాయాలను మీడియా వేదికగా తెలిపారు. జీవో 396 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా నిర్ణయించారు.ఒక పాస్ పోర్టు…
నిశ్చితార్థం (Engagement) అయిన తర్వాత పెళ్లి రద్దు చేస్తే చట్టం ఏమి చెబుతోంది?
చాలామంది “నిశ్చితార్థం అయిపోయింది… ఇప్పుడు పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలి” అని అనుకుంటారు. కానీ, చట్టం ఏమి చెబుతోంది తెలుసా? నిశ్చితార్థం అనేది వివాహం కాదు. ఇద్దరిలో ఎవరికైనా సరైన కారణాలతో పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం ఉండవచ్చు. అయితే, మోసం చేయడం,…
నర్సింగ్ చేసిన యస్.సి మహిళలకు ఇజ్రాయెల్ లో ఉపాధి అవకాశం
గుంటూరు, జూలై 20 : నర్సింగ్ చేసిన యస్.సి మహిళలకు ఇజ్రాయెల్ లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని యస్.సి.కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులముల…
ప్రజలవద్దకే బ్యాంకులు వెళ్లే వ్యవస్థను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్–రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక చేరిక (Financial Inclusion) విధానాలను వివరించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…
తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టపరమైన బాధ్యతేనా?
తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టపరమైన బాధ్యతేనా? చాలామంది “తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత కాదు” లేదా “కొడుకుకే బాధ్యత ఉంటుంది” అని అనుకుంటుంటారు. కానీ, చట్టం ఏమి చెబుతోంది తెలుసా? తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులు తమ పిల్లల నుండి భరణం…
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పర్యటన.
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల పల్నాడు జిల్లా పర్యటన. సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ పోలీస్ బందోబస్తు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు…
అమెరికా న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం – వినుకొండ మండల విద్యార్థిని మృతి
వినుకొండ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన యువతి మక్కెన ప్రసన్న(27) న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.వారిలో…











