Category: Narasaraopet
Narasaraopet Latest News
ఏఎన్యూ ఈసీ సభ్యుడిగా నాతాని వెంకటేశ్వర్లు
నరసరావుపేట కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…
మేరికపూడి గ్రామస్తులకు నరసరావుపేట ఆర్టీసీ అధికారుల షాక్
నరసరావుపేట ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి వ్యవహారంలో కీలక పరిణామం రేపటి నుండి నరసరావుపేట నుండి గుంటూరు వెళ్లే బస్సులు మేరికపూడి గ్రామంలోకి వెళ్ళొద్దని నిర్ణయం నరసరావుపేట నుండి మేరికపూడిలోకి వెళ్లకుండా నేరుగా గుంటూరు వెళ్లాలని ఆదేశాలు నరసరావుపేట నుండి…
జులై 31 వరకు స్టాంప్ రైటర్ల పెన్ డవున్ కొనసాగుతుంది
నరసరావుపేట లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్టాంప్ రైటర్ల నిరవధిక పెన్ dwon లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు.పలువురు తమ అభిప్రాయాలను మీడియా వేదికగా తెలిపారు. జీవో 396 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా నిర్ణయించారు.ఒక పాస్ పోర్టు…
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పర్యటన.
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల పల్నాడు జిల్లా పర్యటన. సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్…
చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం
చీరాల నరసరావుపేట మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు కారు డి పూర్తి వివరాలు. చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది .చీరాల నుంచి వస్తున్న కారును ఆర్టీసీ బస్సు బలంగా…
ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల శిబిరం
నరసరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల శిబిరం.
నరసరావుపేట పట్టణంలో మహిళల ర్యాలీ
2029 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి మహిళలకు 33% సీట్లు ప్రకటించిన మంత్రి Nara Lokesh కు ధన్యవాదాలు తెలుపుతూ నరసరావుపేట పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.…








