పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల పల్నాడు జిల్లా పర్యటన.
సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు.


