Tag: Nirmala Seetharaman
ప్రజలవద్దకే బ్యాంకులు వెళ్లే వ్యవస్థను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్–రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక చేరిక (Financial Inclusion) విధానాలను వివరించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పర్యటన.
పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల పల్నాడు జిల్లా పర్యటన. సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్…



