Tag: Palnadu District News
ప్రజలవద్దకే బ్యాంకులు వెళ్లే వ్యవస్థను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్–రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక చేరిక (Financial Inclusion) విధానాలను వివరించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ పోలీస్ బందోబస్తు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు…



